Monday, February 7, 2011

విరాట పర్వము

                                              
                                                          
                                                              శ్రీ.మహా గణాది   పతయే    నమః

                     వ. అప్పుడా గణపతి కి మొక్కి ,శ్రీ కృష్ణమూర్తి వారి పాదారవిందములకు మొక్కి ,వ్యసుదేవుడు 
              మొదలగు మహారుషుల   పాదములకు మొక్కి, , అప్పుడా జనమే జయులు , వైశంపాయనుల వారితో 
            , మరి యేమని పల్కిన వారైరి

                                                                     ఆట తాళం
                     పుడమి ఏలిన పాండు పుత్రులు,  అడవి యెలిరి అంతలో ,   మరి విరాటుని నగరు చేరిన 
                కథలు విందున్ ,  మణియ కీచకి  మరణ మొందినా, అంత  ద్రౌపతి  పాండు పుత్రులు ,  
                అవధి దాటిన కథలు తెల్పుడీ  అర్థి విందున్ ,
                            అనచు జనమేజుయులు    పలుకగా అపుడు వైశంపాయనులు ఇట్లు పలికెను.
               పరమపావన పాండు పుత్రులా పుణ్య కథలూ ,రాజకువలుడు   మొక్కి యడుగగా,,
               రాజు వైశంపాయును పలికెను    పరమ పావన పాండుపుత్రుల   పుణ్య కథలూ
     
                                                                     ద్విపద..

                     శ్రిమంతులై ఉన్ద్రు, ధీరులై ఉన్ద్రూ , తాపసు లై ఉన్ద్రు ,సకల జేవులాకూ, సత్యమ్ము తప్పరే,
           
        ధర్మ నందనులు, తనపాలి    ధర్మంబు  తన్ను పోనియాడు. , దుర్యోధనుండు వాడు, పాప ఖర్ముండు.
 
       పన్నిన్చేనే వాడు మాయ పన్నాగంము   కల్పించేనే వాడు, కపట జూదమ్ము,    దుర్యోధనుని తోటి

       జుదమ్ములాడీ  కొలువు వార్నీ వోడే,    గుర్రాల  నోడే  ,  అతి  రదుల  నోడంగ మహా రధులు వోడే 

,     దొడ్డ వస్తువులు వోడే దొర తనము వోడీ , తన వార్ని వోడంగ, తన భూము లోడే,  తాను 
  
      తమ్ముల న నోడె , ద్రౌపదిని వోడే,  ఏనుగులు వోడంగ మాన్యములు వోడే   అడవి పన్నెండేండ్లు 

        ఆ వెషమునానూ , గజ పురము విడీచియో, కానలు గడిచి ,  అడవి పన్నెండేండ్లు అడవి గడచి 
             
        రపుడు ,  అజ్ఞాత వాసమ్ము  అది ఒక్క యెడూ ,  ఎటు వలె గడతు మని ధర్మ నంద నులూ ,  

       మాయ వేషమ్ము నా మరి ఒక్క యెడూ  ఇటువలె ఉండవలె నని పల్కి రపుడు , విరాట్రాజు ని 
    
       కోలుతామనివీర శెఖరూలూ   

                           //వ//అప్పుడా  సఖి, అనుజులు సహితంబు గా , దీన వేష ధారులై  

                                 శమీ వ్రుక్షమ్ము దగ్గరికి వచ్చి  తమ, తమ ఆయుధమ్ములు 

                               శమీ వృక్షానికి కట్టి ఉంచి, విరాట్రాజు కొలువుకు వచ్చి , విరాట్రాజు 
                              మీరెటు వలె ఉంటారని  అడిగినప్పటికి, విరాట్రాజు తో ధర్మ రాజు 

                             మర్నేమని పలికిన వారైరీ. 
         
                                                                   జంపె తాళం

No comments: